వస్త్రధారణపై యేసుదాసు వ్యాఖ్య: మండిపడ్డ మహిళలు

మహిళలు జీన్స్ ధరించడం మన సంస్కృతి కాదని యేసుదాసు అన్నారు. యేసుదాసు వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని, మహిళల స్వేచ్ఛపై ఆంక్షలు విధించడమేనని కేరళ మహిళా కాంగ్రెసు నేత బిందు కృష్ణ అన్నారు.
నగరంలో మహిళా కాంగ్రెసు కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. గాయకుడిగా ఏసుదాసుని భారతీయులంతా అభిమానిస్తారని, సంగీతానికి యేసుదాసు అందించిన సేవలకు గర్విస్తారని ఆయన అన్నారు. ఆ స్థాయి వ్యక్తి ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం దురదృష్టకరమని బిందుకృష్ణ అన్నారు.
యేసుదాసు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాయి. యేసుదాసు పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఏది కప్పిపెట్టుకోవాలో దాన్ని కప్పి పెట్టాలని, మహిళలు జీన్స్ ధరిచండం వల్ల పురుషులు ఇబ్బంది పడుతున్నారని యేసు దాసున అన్నారు.
More From
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications