నెట్లో ఏకాంత వీడియోలు లీక్: భార్యాభర్తల ఆత్మహత్య
భోపాల్: తామిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. ఆ భార్యాభర్తలు తమ స్మార్ట్ ఫోన్లో తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను చిత్రీకరించుకున్నారు. అవి ఆన్ లైన్లో లీక్ అయ్యాయి.
దీంతో వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాము సన్నిహితంగా ఉన్న దృశ్యాలు ఇంటర్నెట్లో జోరుగా సర్క్యులేట్ కావడంతో.. తమ బంధువులకు, స్నేహితులకు మొహం చూపించలేక వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

కొద్ది రోజుల క్రితం వారు ప్రయాణంలో ఉండగా సన్నిహిత వీడియో తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత వారి ఫోన్ ఎక్కడో పోయింది. తమ ఫోన్ పోగానే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు జూన్ 18న సంతోష్, రషీద్, వినోద్, గోవింద్ అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కానీ, ఆలోపే నిందితులు మెమోరీ కార్డు తీసి, అందులోని దృశ్యాలను తమకు తెలిసిన వారికి సోషల్ మీడియా ద్వారా పంపించారు. ఇవి ఇంటర్నెట్లో సర్క్యులేట్ అయ్యాయి. ఈ విషయం తెలిసి వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications