బాలికపై రేప్: అడ్డుకున్న అత్త మామలను కాల్చారు
ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో మహిళలపై అత్యాచారాలకు అదుపు లేకుండా పోతుంది. ముజఫర్నగర్ జిల్లాలోని దివాల్ గ్రామంలో బుధవారం మరో దారణం వెలుగు చూసింది. పొలంలో గడ్డి కోసుకునేందుకు వచ్చిన 22ఏళ్ల యువతిపై నలుగురు యవకులు అత్యాచారానికి యత్నించారు.
ఆ సమయంలో అక్కడే ఉన్న యువతి బంధువులైన అత్త, మామలు యువకులను అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహించిన ఆ నలుగురు యువకులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.

ఆ తర్వాత యువకులు అక్కడి నుంచి పారిపోయారు. స్ధానికులు సాయంతో గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అత్యాచారానికి యత్నించిన నలుగురు నిందితులు అలీ, జావేద్, ఖలీద్, చమన్లుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications