ఆప్ఘన్లో భూకంపం: 12 మంది మృతి, పలువురికి గాయాలు..
భూకంపంతో ఆప్ఘనిస్తాన్ ఉలిక్కిపడింది. ఖాదీస్ జిల్లాలో.. బాగ్దిస్లో 5.3 తీవ్రతతో భూమి కంపించిది. భూమి కంపించడంతో వేసిన రేకులు పై నుంచి కూలిపోయాయి. ఇంకేముంది వాటి ధాటికి 12 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

గాయపడ్డ వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఆప్ఘన్లో తాలిబాన్లు అడుగుపెట్టక పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలో భూకంపంతో మరింత నష్టం చేకూరింది. ఆప్ఘన్లో వరసగా భూకంపాలు వస్తుంటాయి. హిందు కూష్ పర్వత ప్రభావం వల్లనెమో భూమి కంపిస్తూ ఉంటుంది. 2015లో వచ్చిన భూకంపంతో 280 మంది చనిపోయారు.
భూమి యొక్క ఉపరితలంపై కంపనం, ఇది భూమి లోపల నుండి అకస్మాత్తుగా శక్తిని విడుదల చేయడం వలన సంభవిస్తుంది. ఈ శక్తి విడుదల టెక్టోనిక్ ప్లేట్ల కదలిక నుండి వస్తుంది, ఇది కదలిక సమయంలో శక్తిని విడుదల చేస్తుంది. దీనినే భూకంపం అంటారు. తీవ్రతను శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు.ఎంత లోతు వరకు ప్రభావితం అయ్యిందనే అంశం ఆధారంగా లెక్కగడతారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications