వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్ఘన్‌లో భూకంపం: 12 మంది మృతి, పలువురికి గాయాలు..

|
Google Oneindia TeluguNews

భూకంపంతో ఆప్ఘనిస్తాన్ ఉలిక్కిపడింది. ఖాదీస్ జిల్లాలో.. బాగ్దిస్‌లో 5.3 తీవ్రతతో భూమి కంపించిది. భూమి కంపించడంతో వేసిన రేకులు పై నుంచి కూలిపోయాయి. ఇంకేముంది వాటి ధాటికి 12 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

 12 Dead After 5.3 Earthquake Hits Afghanistan

గాయపడ్డ వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఆప్ఘన్‌లో తాలిబాన్లు అడుగుపెట్టక పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలో భూకంపంతో మరింత నష్టం చేకూరింది. ఆప్ఘన్‌లో వరసగా భూకంపాలు వస్తుంటాయి. హిందు కూష్ పర్వత ప్రభావం వల్లనెమో భూమి కంపిస్తూ ఉంటుంది. 2015లో వచ్చిన భూకంపంతో 280 మంది చనిపోయారు.

భూమి యొక్క ఉపరితలంపై కంపనం, ఇది భూమి లోపల నుండి అకస్మాత్తుగా శక్తిని విడుదల చేయడం వలన సంభవిస్తుంది. ఈ శక్తి విడుదల టెక్టోనిక్ ప్లేట్ల కదలిక నుండి వస్తుంది, ఇది కదలిక సమయంలో శక్తిని విడుదల చేస్తుంది. దీనినే భూకంపం అంటారు. తీవ్రతను శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు.ఎంత లోతు వరకు ప్రభావితం అయ్యిందనే అంశం ఆధారంగా లెక్కగడతారు.

English summary
12 people were killed after an earthquake hit western Afghanistan on Monday, an official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X