15 మంది మృతి, 500 పైచిలుకు గాయాలు.. శరణార్థ శిబిరంలో ప్రమాదం
బంగ్లాదేశ్లో గల రోహింగ్యా క్యాంప్లో మంటలు చెలరేగాయి. కాక్స్ బజార్ వద్ద రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించారు. అయితే మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 15 మంది రోహింగ్యాలు చనిపోయారని.. 400 మంది ఆచూకీ తెలియడం లేదని ఐక్యరాజ్యసమితి ఒక ప్రకటనలో తెలిపింది.

Recommended Video
AP Sand Policy: రాష్ట్రమంతా ఇసుకకు ఒకే రేటు, ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు - AP Govt
ప్రమాదంలో 560 మంది వరకు గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి రెఫ్యూజీ ఏజెన్సీ రీప్రంజెటివ్ జోహన్నిస్ వాన్ దర్ తెలిపారు. ప్రమాదంతో 10 వేల మందిపై ప్రభావం చూపిందన్నారు. 45 వేల మంది వరకు నిరాశ్రయులు అయ్యారని వివరించారు. అగ్నిప్రమాదంతో శరణార్థుల జీవితంలో చీకటి నింపింది. నిలువనీడను కూడా కోల్పోయారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications