వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15 మంది మృతి, 500 పైచిలుకు గాయాలు.. శరణార్థ శిబిరంలో ప్రమాదం

|
Google Oneindia TeluguNews

బంగ్లాదేశ్‌లో గల రోహింగ్యా క్యాంప్‌లో మంటలు చెలరేగాయి. కాక్స్ బజార్ వద్ద రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించారు. అయితే మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 15 మంది రోహింగ్యాలు చనిపోయారని.. 400 మంది ఆచూకీ తెలియడం లేదని ఐక్యరాజ్యసమితి ఒక ప్రకటనలో తెలిపింది.

15 Dead, 400 Missing In Rohingya Camp Blaze In Bangladesh: UN

Recommended Video

AP Sand Policy: రాష్ట్రమంతా ఇసుకకు ఒకే రేటు, ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు - AP Govt

ప్రమాదంలో 560 మంది వరకు గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి రెఫ్యూజీ ఏజెన్సీ రీప్రంజెటివ్ జోహన్నిస్ వాన్ దర్ తెలిపారు. ప్రమాదంతో 10 వేల మందిపై ప్రభావం చూపిందన్నారు. 45 వేల మంది వరకు నిరాశ్రయులు అయ్యారని వివరించారు. అగ్నిప్రమాదంతో శరణార్థుల జీవితంలో చీకటి నింపింది. నిలువనీడను కూడా కోల్పోయారు.

English summary
Fifteen people have so far been confirmed dead and 400 are still missing in the huge blaze at the Rohingya refugee camp in Cox's Bazar in Bangladesh, United Nations said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X