షాక్: స్వీట్స్ తిని 23మంది మృతి, ఆస్పత్రిలో 52మంది
లాహోర్: పాకిస్థాన్లో విషాదం ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ ప్రొవిన్స్లోని కరర్ లాల్ ప్రాంతంలో ఉమర్ హయత్ నివాసముంటున్నాడు. అతని మనవడి పుట్టినరోజు వేడుక ఏప్రిల్ 17న జరిగింది.
ఈ వేడుకల్లో అందరూ ఆనందంగా పాల్గొన్నారు. అయితే ఆ పుట్టినరోజు జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఆ పార్టీకి వెళ్లివచ్చిన 10 మంది చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

52 మంది దాకా అస్వస్థతకు లోనయ్యారు. విషపూరితమైన స్వీట్స్ తినడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు పోలీసు విచారణలో తేలింది. పోలీసులు ఆ స్వీట్స్ తయారుచేసిన బేకరీ యజమానిపై కేసు నమోదు చేసి, ముగ్గురిని అదుపులోకి తీసకున్నారు.
స్వీట్స్ను పరీక్షల కోసం పంపారు. స్వీట్లలో పెస్టిసైడ్స్ ఉపయోగించడం వల్లే ఈ మరణాలు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. ల్యాబ్ టెస్టుల తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications