అల్జీరియాలో సైనిక విమానం కూలి 103 మంది మృతి
అల్జీర్స్: అల్జీరియాలో మంగళవారం ఓ సైనిక విమానం పర్వతమయ ఈశాన్య ప్రాంతంలో కూలి పోవడంతో 103 మంది దుర్మరణం చెందారు. అయిదు దశాబ్దాల కాలంలో ఇంత ఘోర విమాన ప్రమాదం అల్జీరియాలో జరగలేదని భద్రతా వర్గాలు చెబుతున్నాయి.

దేశ రాజధానికి 380 కిలోమీటర్ల దూరంలోని అవుమ్ఎల్ పవాగీ ప్రాంతంలో వాతావరణం సరిగా లేనందున సి-130 అనే హెర్క్యులస్ విమానం కూలిపోయిందని అల్జీరియా రేడియో ప్రకటించింది. ఇందులో సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారని, నలుగురు సిబ్బందితో సహా అందరూ మరణించారని అధికారులు చెప్పారు.
కాన్సాంటిన్ పట్టణానికి వెళుతున్న ఈ విమానం పర్వత ప్రాంతంలో తక్కువ ఎత్తులో పయనించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications