చైనాలో పవర్ ప్లాంట్ కుప్పకూలి 68 మంది దుర్మరణం
బీజింగ్: చైనాలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంట్ కుప్పకూలిపోవడంతో 68 మంది కార్మికులు దుర్మరణం చెందారు. తూర్పు చైనాలోని జియాంగ్స్ ఫ్రాన్సిస్ ప్రాంతంలోని ఫంగ్ చెంగ్ లో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణంలో ఉంది.
గురువారం ఈ విద్యుత్ ప్లాంట్ దగ్గర పనులు జరుగుతున్నాయి. అయితే ఒక్క సారిగా కట్టడం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 68 మందికి పైగా దుర్మరణం చెందారని చైనాకు చెందిన క్షినువా మీడియా తెలిపింది.

కట్టడం శిథిలాల కింద వంద మందికి పైగా కార్మికులు చిక్కుకున్నారని, వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తీవ్రగాయాలైన క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
More From
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications