ఇళ్లపైకి దూసుకెళ్లిన విమానం: ఏడుగురు మృతి
కిన్షాసా: విమానాశ్రయంలో రన్వేపై దిగే సమయంలో ఓ విమానం అదుపుతప్పి పక్కనే ఉన్న నివాసాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగింది.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వీసెస్ ఎయిర్ కంపెనీకి చెందిన ఓ కార్గో జెట్ విమానం ముజి-మయిలోని విమానాశ్రయంలో రన్వేపై ల్యాండ్ అవుతుండగా.. అదుపుతప్పి ఎయిర్పోర్టు పక్కనే ఉన్న ఇళ్లపైకి దూసుకెళ్లింది.

దీంతో ఇళ్లలో ఉన్న ఏడుగురు స్థానికులు మృతిచెందారు. ఇళ్లు కూడా చాలావరకు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ముజీ-మయిలోని ఎయిర్పోర్టులో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇప్పటికే కాంగో ఎయిర్వేస్ గత కొద్ది రోజుల నుంచి తమ సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చింది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications