ఛాన్స్ మిస్!: 2013లో దావూద్ ఇబ్రహీం వచ్చేవాడా?
న్యూఢిల్లీ: భారత దేశానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం 2013లో భారత్కు తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారా? నాటి యూపిఏ ప్రభుత్వాంతో చర్చించారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆంగ్ల మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. సమాచారం మేరకు... ఢిల్లీ బేస్డ్ న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు ఒకరు.. దావూద్ ఇబ్రహీం భారత్కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ పెద్దలతో ఆనాడు చెప్పారు.
1993 ముంబై వరుస పేలుళ్ల తర్వాత.. దావూద్ ఇబ్రహీం భారత్ తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపించారని, ఈ విషయంపై పార్టీలో, ప్రభుత్వంలో పెద్దల స్థాయిలో చర్చ కూడా జరిగిందని తెలుస్తోంది.

దావూద్ ఇబ్రహీం తిరిగి భారత్ వచ్చే విషయమై నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ శివశంకర్ మీనన్లు చర్చలు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది.
అయితే, దీనిపై నాటి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పందిస్తూ... ఆ వార్తలను కొట్టిపారేశారు. నేను హోంమంత్రిగా ఉన్న సమయంలో తమకు దావుద్ గురించి ఎలాంటి సమాచారం తెలియదని ఆయన చెప్పారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications