బంగారు గని కుప్పకూలింది: 12 మంది మృతి
జకర్తా: బంగారు గని కుప్పకూలిపోయి 12 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన ఇండోనేషియాలో జరిగింది. అక్రమ తవ్వకాలు జరుపుతుండగా బంగారు గని కూలిపోవడంతో 12 మంది మరణించారని పోలీసులు చెప్పారు.
ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్ లో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారందరూ మైనర్లు అని అక్కడి పోలీసు అధికారులు చెప్పారు. స్థానిక యంత్రాంగం నెల రోజుల క్రితం ఈ బంగారు గనిని మూసి వేసిందని పోలీసులు అన్నారు.

అయితే మైనర్లు అక్రమంగా బంగారు గనిలోకి ప్రవేశించి తవ్వకాలు చేపట్టడంతో గని కూలిపోయిందని చెప్పారు. సుమారు 30 మీటర్ల లోతున కూరుకుపోవడంతో ఆక్సిజన్ అందక 12 మంది మరణించారని పోలీసులు అన్నారు.
కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు అంటున్నారు. ఇండోనేషియాలో ఈ మద్య కాలంలో బంగారు గనులలోకి వెళ్లి అక్రమంగా తవ్వకాలు చేపట్టడం ఎక్కువ అయ్యాయని అక్కడి పోలీసు అధికారులు అంటున్నారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications