హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ భారీ షాక్: భారత ఐటీ కంపెనీలపై ప్రభావం,షేర్లు పతనం
ఇప్పటికే ఏడు మెజార్టీ ముస్లీం దేశాల పైన ఉక్కుపాదం మోపిన ట్రంప్.. తాజాగా హెచ్1బీ వీసాదారులకు ఝలక్ ఇచ్చారు. కొత్త ఐటీ సవరణ చట్టాన్ని అమెరికా సభలో ప్రవేశపెట్టారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వరుస షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే ఏడు మెజార్టీ ముస్లీం దేశాల పైన ఉక్కుపాదం మోపిన ట్రంప్.. తాజాగా హెచ్1బీ వీసాదారులకు ఝలక్ ఇచ్చారు. కొత్త ఐటీ సవరణ చట్టాన్ని అమెరికా సభలో ప్రవేశపెట్టారు.
హెచ్1బీ వీసాదారులకు కొత్త వేతన చట్టాన్ని తీసుకు వచ్చారు. అమెరికన్లకే ఉద్యోగాలలో తొలి ప్రాధాన్యత అని ట్రంప్ ఎన్నికల సమయంలో నినదించారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇందులో భాగంగా ఐటీ కంపెనీలకు కొత్త వేతన చట్టాన్ని తీసుకు వచ్చారు. హెచ్1బీ వీసాదారులకు కనీస వేతనం లక్షా 30వేల డాలర్లు ఉండాలని చట్టంలో ఉంది. ఈ బిల్లుతో భారత ఐటీ కంపెనీల పైన దెబ్బ పడనుంది. ఈ బిల్లు నేపథ్యంలో ఇప్పటికే భారత్ ఐటీ కంపెనీల షేర్లు పడిపోతున్నాయి.
More From
-
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications