హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ భారీ షాక్: భారత ఐటీ కంపెనీలపై ప్రభావం,షేర్లు పతనం
ఇప్పటికే ఏడు మెజార్టీ ముస్లీం దేశాల పైన ఉక్కుపాదం మోపిన ట్రంప్.. తాజాగా హెచ్1బీ వీసాదారులకు ఝలక్ ఇచ్చారు. కొత్త ఐటీ సవరణ చట్టాన్ని అమెరికా సభలో ప్రవేశపెట్టారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వరుస షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే ఏడు మెజార్టీ ముస్లీం దేశాల పైన ఉక్కుపాదం మోపిన ట్రంప్.. తాజాగా హెచ్1బీ వీసాదారులకు ఝలక్ ఇచ్చారు. కొత్త ఐటీ సవరణ చట్టాన్ని అమెరికా సభలో ప్రవేశపెట్టారు.
హెచ్1బీ వీసాదారులకు కొత్త వేతన చట్టాన్ని తీసుకు వచ్చారు. అమెరికన్లకే ఉద్యోగాలలో తొలి ప్రాధాన్యత అని ట్రంప్ ఎన్నికల సమయంలో నినదించారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇందులో భాగంగా ఐటీ కంపెనీలకు కొత్త వేతన చట్టాన్ని తీసుకు వచ్చారు. హెచ్1బీ వీసాదారులకు కనీస వేతనం లక్షా 30వేల డాలర్లు ఉండాలని చట్టంలో ఉంది. ఈ బిల్లుతో భారత ఐటీ కంపెనీల పైన దెబ్బ పడనుంది. ఈ బిల్లు నేపథ్యంలో ఇప్పటికే భారత్ ఐటీ కంపెనీల షేర్లు పడిపోతున్నాయి.
More From
-
ఇరాన్ వార్ ఆపేద్దాం సార్..? ట్రంప్ కు సలహాదారుల షాక్.! -
యుద్ధం ముగుస్తుందా? ఇరాన్పై ట్రంప్ సంచలన ప్రకటన! -
ఆ వెబ్సైట్నే నమ్ముకున్న "ఇజ్రాయెల్" ప్రజలు.. ఏ పని అయినా ఆ తర్వాతే ?? -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!!












Click it and Unblock the Notifications