మోడీ చేయాల్సింది చేశారు, ఇప్పుడు మాదే: హఫీజ్ సయీద్ వార్నింగ్
లాహోర్: జమాత్ ఉద్ దవా చీఫ్, ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ మరోసారి పిచ్చికూతలు కూశాడు. భారత్ జరిపిన సర్జికల్ దాడులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరించాడు.
భారత్కు తగిన సమాధానమిచ్చేలా మెరుపు దాడులకు కాశ్మీరీ ఉగ్రవాదులు (ముజాహిదీన్) ప్రణాళిక రూపొందిస్తున్నట్లు హఫీజ్ చెప్పాడు. ఈ దాడులు భారత్ చేసినట్లుగా ఆషామాషీగా ఉండవని హెచ్చరికలు చేశాడు.

'మోడీ చేయాల్సింది ఆయన చేశారు. కాశ్మీర్లో మెరుపుదాడులకు ఇప్పుడు ముజాహిదీన్ వంతు వచ్చింది.' అంటూ హెచ్చరించాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మీర్పూర్లో నిర్వహించిన ఒక ర్యాలీలో హఫీజ్ ఇలా రెచ్చిపోయాడు. ఈ సందర్భంగా అనుచరులతో పెద్దఎత్తున 'జిహాద్' నినాదాలు చేయించాడు.
More From
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications