మహిళ వక్షోజాల పాలు: 15 లీటర్లను బలవంతంగా..
లండన్: అందరూ ఆశ్చర్యపోయే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ మహిళకు చెందిన దాచి పెట్టిన రొమ్ము పాలను విమానాశ్రయ సిబ్బంది ఏకంగా దాదాపు పదిహేను లీటర్లను బలవంతంగా పారబోయించారు. ఈ సంఘటన హీత్రో విమానాశ్రయంలో జరిగింది.
హీత్రో విమానాశ్రయ సిబ్బంది ఓ మహిళ నుంచి బలవంతంగా 14.8 లీటర్ల బ్రెస్ట్ మిల్క్ (రొమ్ము పాలు) పారబోయించారు.
బాధితురాలి పేరు జెస్సికా కోక్లీ మార్టినెజ్. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఆమె తన ఎనిమిది నెలల పిల్లాడు లేకుండా విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె పట్ల ఎయిర్ పోర్ట్ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించింది. 14.8 లీటర్ల పాలను ఆమె వక్షోజాల పాలు తీసుకెళ్తున్నారు.

ఆమె ఎనిమిదేళ్ల కొడుకు ఆమె వెంట లేడు. ఆ తల్లి తన పిల్లాడి కోసం ఆ పాలను తీసుకెళ్తోంది. విమానాశ్రయ సిబ్బంది తీరుపై ఆమె తన ఫేస్బుక్ పేజీలో పేర్కొంది. 'మీరు నా ఎనిమిది నెలల కొడుకుకు చెందిన రెండు వారాల ఆహారాన్ని బలవంతంగా పారబోయించార'ని పేర్కొంది.
దాదాపు పదిహేను లీటర్ల పాలను బలవంతంగా పారబోయించడం ద్వారా తన కొడుకుకు ఇప్పుడు ఆహారం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను వర్క్ కోసం వెళ్తుండగా వారు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని పేర్కొంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications