భారత్పై యుద్ధం: మోడీ పేరు తొలిసారి ఐసిస్ ప్రస్తావన
న్యూఢిల్లీ: సున్నీ రాడికల్ ఆర్గనైజేషన్.. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ సహా పలు దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ దేశాల పైన ఐసిస్ వేజ్ వార్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి జిహాదీకి చెందిన ఈ-బుక్లో ప్రకటించింది.
ఐసిస్ తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ పేరును నేరుగా ప్రస్తావించింది. ప్రతి ప్రాంతంలో తాము తాజా ప్రపంచం తీరు పైన పోరాడుతామని ప్రకటించారు. ఐసిస్ దాద్రీ ఘటనను పేర్కొంది. ప్రధాని మోడీ పేరును పేర్కొంది. హిందూ జాతీయులు ఆవు మాంసం తినే వారిని చంపేస్తున్నారని చెప్పారు.

ఐసిస్ ప్రకారం... మోడీ ముస్లీంల పైన యుద్ధానికి తమ వర్గాన్ని సిద్ధం చేస్తున్నారు. తమకు వ్యతిరేకంగా (తీవ్రవాదులకు) ప్రచారం చేసేవారు తమకు, ముస్లీంలకు మొదటి శత్రువులు అని అభిప్రాయపడ్డారు. కాగా, ఐసిస్ తీవ్రవాదం ఇటీవల ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications