మొజాంబిక్ దగ్గర్లో ఎంహెచ్ 370 విమాన శకలాలు!
వాషింగ్టన్: రెండేళ్ల క్రితం అదృశ్యమైన ఎంహెచ్ 370 విమాన శకలాలు పశ్చిమ ఆఫ్రికా తీరంలో దొరికే అవకాశం ఉందని ఎన్బీసీ వార్తా సంస్థ వాషింగ్టన్లోని తన నివేదికలో వెల్లడించింది. ఆ విమాన శకలాలు ముజాంబిక్, మెడగాస్కర్ మధ్య లభించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఆ ప్రాంతంలో ఎంహెచ్ 370 విమాన శిథిలాలకు సంబంధించిన చిత్రాలను అమెరికా, మలేషియా, ఆస్ట్రేలియా నావికులు గుర్తించినట్లుగా తెలిపింది. ఈ ప్రాంతంలో ఎంహెచ్ 370కి చెందిన పొడవైన విభాగానికి చెందిన వస్తువును ఎన్బీసీ పేర్కొంది.

అయితే ఈ నివేదికను రాయటర్స్ ధృవపరచలేదు. మొజాంబిక్ అధికారులు కూడా.. ఆ ప్రాంతంలో విమాన శిథిలాలు దొరికినట్లు సమాచారం లేదని హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.
కాగా, 2014 మార్చి 8వ తేదీన ఎంహెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ వెళ్తూ గల్లంతైన విషయం తెలిసిందే. ఈ విమానంలో 225 మంది ప్రయాణీకులు, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications