పాక్ లో వైమానిక దాడులు: ఉగ్రవాదులు అంతం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సైన్యం గుట్టుచప్పుడు కాకుండా వైమానిక దాడులలో జరిపి ఆ దేశంలో ఉగ్రవాదులను అంతం చేస్తున్నది. పాకిస్థాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులలో 15 మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు.
పాకిస్థాన్ లోని ఉత్తర వజిరిస్థాన్ లోని గిరిజన ప్రాంతాలలో ఉగ్రవాదులు మకాం వేశారు. ఈ గిరిజన ప్రాంతాలలో తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్, లష్కర్-ఏ-ఇస్లామ్ (ఎల్ఐ) ఉగ్రవాదుల ప్రభావం చాల ఎక్కువగా ఉంది.

ఈ ఉగ్రవాదులు పాకిస్థాన్ లోని పలు ప్రాంతాలలో దాడులకు పాల్పడ్డారు. ఆదివారం పాకిస్థాన్ సైన్యం పాక్ - అఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని ఉత్తర వజిరిస్థాన్ ప్రాంతంలో వైమానికదాడులు నిర్వహించింది. ఉగ్రవాదులు ఎదురు దాడులకు పాల్పడకుండా జాగ్రతలు తీసుకున్నారు.
ఈ వైమానిక దాడులలో 15 మంది ఉగ్రవాదులు అంతమయ్యారని పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. అయితే మరణించిన వారిలో ఉగ్రవాద నాయకులు ఉన్నారా, లేదా అని ఆరా తీస్తున్నామని అక్కడి అధికారులు స్థానిక మీడియాకు చెప్పారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications