మామ్ సక్సెస్: పాక్ స్పందన, భారత్కే కాదని చైనా
ఇస్లామాబాద్/బీజింగ్: మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయం పైన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలు స్పందించాయి. ఇది భారత్కు, ఆసియాకు గర్వకారణమని, అంతరిక్షంలో మానవ పరిశోధనలోనూ ఇది చిరస్మరణీయమైన మైలు రాయి అని, దీనిని సాధించిన భారత్కు శుభాకాంక్షలని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ అన్నారు.
భారత్ సాధించిన ఈ విజయం కేవలం ఆ దేశానికి మాత్రమే కాదన్నారు. ఆసియా పురోగతికి మైలురాయి అన్నారు. తాము ప్రపంచ దేశాలతో కలిసి పని చేయాలనుకుంటున్నామని, శాంతియుత అభివృద్ధి జరగాలని, అంతరిక్ష పరిశోదనల్లో పురోగతి సాధించాలన్నారు.

ఊహించని విజయమని పాకిస్తాన్ పేర్కొంది. మామ్ ప్రయోగం విజయం సాధించినందున పాకిస్తాన్ శుభాకాంక్షలు తెలిపింది. మనం ఇప్పటికీ సోషల్ సమస్యలతో బాధపడుతున్నామని, కరప్షన్, బంధుప్రీతి తదితరాలు అభివృద్ధి నిరోధకాలుగా అవుతున్నాయని, మనం ఇంకా ఎప్పుడు మేల్కొంటామని, మనం పొరుగు వారిని చూడాలని వ్యాఖ్యానించారు.
-
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications