మార్స్పై గలగలపారే నీరు, ఆ సరస్సులేమయ్యాయో?
వాషింగ్టన్: దాదాపు 380 కోట్ల ఏళ్ల కిందటనే అంగారకుడి పైన చాలాకాలం మన్నగలిగిన సరస్సులు, నదులు ఉండేవని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పేర్కొంది. నాసా ప్రస్తుత ప్రకటన నేపథ్యంలో... అంగారకుడిపై జీవం ఉండేదన్న వాదనకు బలం చేకూరుతోంది.
380 కోట్ల ఏళ్ల కిందట అంగారకుడి పైన గలగల పారే నదులు, సరస్సులు ఉండేవని చెప్పింది. పరిశోధనల కోసం అంగారకుడి పైకి పంపిన క్యూరియాసిటీ రోవర్ అందించిన డేటాను విశ్లేషించిన తర్వాత ఈ మేరకు శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు.

అయితే, ప్రస్తుతం నీరు లేకపోవడంతో రాళ్లు పైకి తేలాయని సైంటిస్టులు చెబుతున్నారు. అంగారకు












Click it and Unblock the Notifications