చిక్కుల్లో విశ్వసుందరి: తాజ్ బెంచీపై చెప్పులు పెట్టి..

దీంతో పోలీసులు కల్పో, ఫొటోషూట్ నిర్వహించిన ఆమె బృందంలోని వారిపై కేసు పెట్టారు. దివంగత బ్రిటన్ యువరాణి డయానా 1992 నాటి తాజ్ పర్యటనకు గుర్తుగా తాజ్లోని ఓ పాలరాతి బెంచీకి 'డయానా సీట్' అని పేరు పెట్టామని, కల్పో ఫొటో షూట్ తతంగం ఈ బెంచీని అగౌరవించడమేనని పోలీసులకు ఫిర్యాదు చేసిన తాజ్ సంరక్షణ అధికారి మునాజర్ అలీ చెప్పారు. కల్పో భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి.
ఆ సంఘటనపై పర్యాటక పోలీసులు విచారణ ప్రారంభించారు. విశ్వసుందరి అనధికారిక చెప్పు ఫొటో షూట్పై బుధవారంనాడు కేసు నమోదు చేశారు. అమెరికా జాతీయురాలైన కల్పో ఆదివారంనాడు ఆగ్రాను సందర్శించారు. పది రోజుల పర్యటన కోసం ఆమె భారతదేశం వచ్చారు.
తాజ్ మహల్ ఆవరణలో ప్రచార, బ్రాండింగ్ వ్యవహారాలను సుప్రీంకోర్టు నిషేధించింది. తాజ్ మహల్ను సందర్శించే సమయంలో యాత్రికులు చెప్పులను బయటే వదిలేయాల్సి ఉంటుంది. కల్పోపైనే కాకుండా టూర్ మేనేజర్, భారత సంతతికి చెదిన ఫేషన్ డిజైనర్ సంజనా జోన్పై, వారి బృందంపై ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications