దారుణంగా మాట్లాడారు: మహిళా జర్నలిస్ట్తో ఫుట్బాల్ ఫ్యాన్స్ చిలిపిచేష్ట
ఇంగ్లాండ్: మాపిల్ లీఫ్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ (ఎంఎల్ఎస్ఈ) నిర్వహించిన టోరంటో ఎఫ్సీ ఆటను చూసేందుకు స్టేడియానికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. అయితే, మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులు మహిళా విలేకరితో చిలిపి చేష్టలు ప్రదర్శించారు.
దీంతో వారిని ఆట చూడకుండా నిషేధం విధించారు. అభిమానులను సదరు మహిళా జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లారు. అప్పుడ వారు చిలిపి చేష్టలకు పాల్పడ్డారు.

వినేందుకు అసభ్యకరంగా అనిపించే మాటలు మాట్లాడారు. ఓ అభిమాని మరీ నీచంగా మాట్లాడారు. మహిళల పట్ల ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించగా.. ఇంగ్లాండులో ఇలాగే జరుగుతుందని చెప్పాడు. సుహానా హాంట్ అనే విలేకరు సిటీ ఛానల్ కవరేజ్ కోసం వెళ్లగా ఈ సంఘటన జరిగింది.
ఇందులో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎంఎల్ఎస్ఈ ప్రకటించింది. వీరి వ్యాఖ్యలు మహిళల పట్ల అగౌరవకరమని, వారు పోటీలను తిలకించడాన్ని నిషేధిస్తున్నామని, మహిళా జర్నలిస్టులకు మరింత సెక్యురిటీని పెంచుతామన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications