షాకింగ్, భయపడ్డారు: రెండు విమానాలు ఢీకొంటే..!
షాంఘై: రెండు విమానాలు ఒక దానికి మరొకటి తగిలితే ఎలా ఉంటుందో ఊహించుకుంటే భయం వేస్తుంది. ఇలాంటి సంఘటన షాంఘైలోని హంకియో అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద చోటు చేసుకుంది. రెండు విమానాలు కొంత మేర తగిలాయి.
ఈ రెండు విమానాలు కూడా చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్కు చెందిన ప్రయాణీకుల విమానాలే. ఓ విమానం తన ప్రయాణం ముగించుకొని సురక్షితంగా దిగి టెర్మినల్ వద్దకు వస్తోంది. ఆ సమయంలో మరో విమానం ప్రయాణీకులను ఎక్కించుకొని బయలుదేరేందుకు రన్ వే వైపు కదిలేందుకు సిద్ధమైంది.

ఇంతలో పెద్ద శబ్ధం వచ్చింది. అందరు చూస్తుండగానే వాటి రెక్కలు ఒకదానికి మరొకటి తగిలాయి. అందులో ఓ విమానం రెక్క సగానికి పైగా చీలిపోయింది. రెండు విమానాలలోని ప్రయాణీకులు అదిరిపడ్డారు. వెంటనే ఆ విమానాలను నిలిపివేశారు. ప్రయాణీకులను దింపేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications