గ్రీస్లో రెండు పడవలు మునక: 21 మంది మృతి
గ్రీక్ ఐస్లాండ్: గ్రీస్లో శుక్రవారం వరుసగా రెండు పడవలు మునిగిపోవడంతో 21 మంది శరణార్ధులు మృతిచెందారు. గ్రీస్ పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టర్కీ నుంచి బయలుదేరిన పడవ గ్రీస్లోని ఫార్మాకోనిసి ద్వీపంలో రాయిని ఢీకొని మునిగిపోగా మరో పడవ కలోలిమ్నస్ ద్వీపంలో మునిగిపోయింది.
మునిగిన రెండు పడవల్లో 38 మంది శరణార్ధులు ప్రాణాలతో బయటపడ్డారు. తీరప్రాంత అధికారులు ఇప్పటివరకు ఆరు చిన్నారులు, ఓ మహిళ మృతదేహాన్ని వెలికితీశారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

మధ్య ప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా పలువురు సిరియా, టర్కీ తదితర దేశాల నుంచి గ్రీస్ వలసవెళ్తుంటారు. ఇప్పటివరకు 31,000 మంది సముద్ర ప్రయాణాల ద్వారా గ్రీస్కి చేరుకున్నట్లు ఐఓఎం(ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రంట్స్) వెల్లడించింది.
More From
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications