ప్రార్థనలు చేస్తున్నా వదలలేదు: 150 మంది కాల్చివేత
నైజీరియా: మసీదులలో ప్రార్థనలు చేస్తున్న వారిని, ఇంటిలో వంట చేస్తున్న మహిళలు, ఆడుకుంటున్న పిల్లలను ఉగ్రవాదులు కాల్చి చంపిన సంఘటన ఈశాన్య నైజీరియాలో జరిగింది. ఎక్కడ చూసినా మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
ఈశాన్య నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలోని మూడు మారుమూల గ్రామాలలో ముస్లీంలు చాల మంది నివాసం ఉంటున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా గురువారం రాత్రి మగాళ్లు మసీదులలో ప్రార్థనలు చెయ్యడానికి వెళ్లారు.

ఉదయం నుండి ఉపవాసంతో ఉన్న వారికి బోజనం పెట్టడానికి మహిళలు ఇంట్లో వంటలు చేస్తున్నారు. ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటున్నారు. అదే సమయంలో నైజీరియాలోని బోకో హరాం ఉగ్రవాదులు మోటారు బైక్ లలో అక్కడికి వెళ్లారు.
తరువాత వెంట తీసుకు వెళ్లిన అత్యాధునిక తుపాకులు తీసుకుని ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారు. మసీదులు, ఇండ్లు, ఇండ్ల ముందు శవాలు కుప్పలుకుప్పలుగా పడిపోయాయి. అనేక మందికి బుల్లెట్ గాయాలైనాయి. ఉగ్రవాదుల కసి తీరడంతో అక్కడి నుండి పరారైనారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నామని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ తెలిపారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications