టెర్రరిస్ట్ కు పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపేయండి
బోస్టన్: అమెరికాలో అతి పెద్ద విద్వంసం సృష్టించిన టెర్రరిస్ట్ కు విషపూరిత ఇంజక్షన్ వేసి చంపేయండి అని అమెరికా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలోని ఫెడరల్ కోర్టు ద్జోఖర్ త్సర్నేవ్ (21) అనే ఉన్మాధికి కఠిన శిక్ష విదించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
2013 ఏప్రిల్ 15వ తేదిన బోస్టన్ నగరంలో మారథాన్ జరిగింది. మారథాన్ ముగింపు దగ్గర రెండు శక్తి వంతమైన ప్రెషర్ బాంబులు పేలిపోయాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు పోలీసులతో సహ ముగ్గురు మరణించారు. 264 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
వారిలో అనేక మంది శాశ్వతంగా కాళ్లు, చేతులు కోల్పోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిద కోణాలలో దర్యాప్తు చేశారు. చివరికి ద్జోఖర్ ను పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు. అతని సోదరుడు ఎదురు తిరగడంతో పోలీసులు కాల్చి చంపేశారు.

కర్గిజ్ స్థాన్ కు చెందిన ద్జోఖర్ సోదరులు మాసాచూసెట్స్ యూనివర్శిటిలో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇస్లామిక్ దేశాల మీద అమెరికా దాడులకు పాల్పడుతుందని వీరిద్దరు కక్ష పెంచుకున్నారు. అమెరికా మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం బోస్టన్ మారథాన్ దగ్గర బాంబు పేలుళ్లు జరిపారు.
అప్పటి నుండి కేసు విచారణ జరిగింది. శుక్రవారం కేసు తుది తీర్పు వెళ్లడించారు. ఇంత దారుణానికి పాల్పడిన ద్జోఖర్ కు ప్రాణాంతకమైన ఇంజక్షన్ ఇచ్చి వెంటనే చంపేయాలని, ఇలాంటి వారిని క్షమించరాదని న్యాయస్థానం తీది తీర్పు వెళ్లడించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications