పారీస్లో మరోసారీ టెన్షన్.. గుర్తు తెలియని వ్యక్తి ఈఫిల్ టవర్ ఎక్కేందుకు యత్నం ..!
సోమవారం గుర్తు తెలియని వ్యక్తి పారీస్లోని ఈఫిల్ టవర్ ఎక్కే ప్రయత్నం చేయడంతో మరోసారి పారీస్లో ఉద్రిక్తత వాతవరణం నెలకోంది. దీంతో పారీస్ అధికారులు ఈఫీల్ టవర్ ప్రాంతం సందర్శనను నిషేధించారు. కాగా తదుపరి నోటీసులు ఇచ్చేవరకు ఈ నిషేధం కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.ఈనేపథ్యంలోనే ఈఫిల్ టవర్ సందర్శకులను ముందుస్తు జాగ్రత్త చర్యగా నిషేధించినట్టు తెలిపారు.కాగ టవర్ ప్రాంతానికి అగ్నిమాపక వాహానాలతోపాటు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

కాగా ఈఫిల్ టవర్ నిర్మించి 130 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈఫిల్ టవర్ ప్రాంతాన్ని లేజర్ షో తోపాటు ఇతర లైటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఈఫిల్ టవర్ ను సందర్శించేందుకు పెద్ద ఎత్తున విజిటర్ చేరుకున్నారు. కాగా ఈఫిల్ టవర్ను ప్రతి సంవత్సరం 60 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారు.
కాగా పారీస్లో కోద్ది రోజుల క్రితం ఉగ్రవాదులు దాడులు చేసిన విషయం తెలిసిందే..ఐసిస్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలోనే అక్కడ కట్టుదిట్టమైన
ఏర్పాట్లు చేశారు. దీంతో ఎలాంటీ చిన్న సంఘటన జరగకుండా ఐసీస్ దాడుల తర్వాత అప్రమత్తమైంది పారీస్.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications