టర్కీ-నేపాల్ విమానానికి తప్పిన ప్రమాదం, ప్రయాణీకులకు గాయాలు
ఖాట్మాండు: తృటిలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. బుధవారం నాడు నేపాల్లో టర్కీ విమానానికి ప్రమాదం తప్పింది. దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
టర్కిష్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం బుధవారం నేపాల్ రాజధాని ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వచ్చింది. రన్ వే పైకి దిగింది. అయితే రన్ వే పైన అది స్కిడ్ అయింది.

ఆ సమయంలో విమానంలో 238 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ విమానం ఇస్తాంబుల్ నుండి వచ్చింది. ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు స్వల్ప గాయాలు తప్పితే పెద్దగా ఏమీ కాలేదని అధికారులు చెబుతున్నారు.
నేపాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పాటు మంచుతో కప్పేసి ఉంది. ఇటీవలే 330 మందితో కూడిన విమానం ఒకటి గడ్డిలో చిక్కుకుపోయింది.
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications