అబ్దుల్ కలాంకు నివాళులర్పించిన బాన్ కీ మూన్
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గొప్ప వ్యక్తి అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ అన్నారు. కలాం మృతిపై ఐక్యరాజ్య సమితి సిగ్నేచర్ బుక్లో బాన్ కీ మూన్ సంతకం చేసి శనివారం నివాళులర్పించారు.
ఆయన మరణానంతరం ప్రపంచ వ్యాప్తంగా విచారం వ్యక్తమవడం కలాంకు దక్కిన గౌరవానికి నిదర్శమని అన్నారు. ఎందరో ప్రజలకు కలాం ఆదర్శంగా నిలిచారని, భారత్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా ఎంతోమందిలో ఆయన స్పూర్తి నింపారని పేర్కొన్నారు.

భారత ప్రజలతో పాటు తాము కూడా ఒక గొప్ప రాజనీతజ్ఞుడుకి నివాళులర్పిస్తున్నాని తెలిపారు. ఆయన ఆత్మకు నిత్యం శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తన సందేశంలో తెలిపారు. న్యూయార్క్లోని భారత పర్మినెంట్ మిషన్ను ప్రత్యేకంగా సందర్శించి, దేశ ప్రజలకు ప్రగాడ సానుభూతిని ప్రకటించారు.
కలాం జులై 27న షిల్లాంగ్లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications