యూఎస్ క్యాపిటల్ వద్ద కాల్పుల కలకలం: పోలీస్, డ్రైవర్ మృతి
అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. యూఎస్ క్యాపిటల్ వద్ద ఆగంతకులు పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టారు. తర్వాత కాల్పులు జరపడంతో ఓ పోలీస్ చనిపోయారు. భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఆగంతకుడు ఒకరు చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు యూఎస్ క్యాపిటల్ పోలీస్ చీఫ్ యోగానంద పీట్మ్యాన్ తెలిపారు. ఆ తర్వాత నగరంలో ఆంక్షలు విధించారు. బయటివారిని అనుమతించడం లేదు.

భద్రతా బలగాలు, ఆగంతకుల మధ్య కాల్పులు కూడా జరిగాయి. కారు డ్రైవర్ కత్తి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అతనిని భద్రతా బలగాలు ఫైర్ చేసి చంపేశారు. ఒక అనుమానితుడు కస్టడీలో ఉన్నారని.. అధికారులు గాయపడ్డారని తెలిపారు. ఆ ముగ్గురిని ఆస్పత్రికి తరలించామని ట్వీట్ చేశారు.
సీసీటీవీ ఫుటేజీలో మాత్రం బ్లూ కలర్ సెడాన్ కారు కనిపించింది. అదీ భద్రతా సిబ్బంది కారును ఢీ కొట్టింది. ఆ వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యారు. హెలికాప్టర్ ద్వారా గాయపడ్డవారిని ఆస్పత్రికి తలరించారు. ఆ డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది. ట్రంప్కు అనుకూలంగా మద్దతుదారులు ఆందోళన చేపట్టిన తర్వాత ఈ ఘటన జరిగింది. దీంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆ సమయంలో ఐదుగురు జనం, పోలీసు అధికారి చనిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అవక తవకలు జరిగాయని అప్పుడు ఆందోళనకు దిగారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications