ఇతర దేశస్థుల వల్ల అమెరికాకు మేలు: ట్రంప్కు వారెన్ బఫెట్ షాక్
అమెరికాలో జరుగుతున్న దాడుల పైన ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ స్పందించారు. గత కొద్ది రోజులుగా అమెరికాలో దాడులు జరుగుతున్నాయి.
వాషింగ్టన్: అమెరికాలో జరుగుతున్న దాడుల పైన ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ స్పందించారు. గత కొద్ది రోజులుగా అమెరికాలో దాడులు జరుగుతున్నాయి. కాన్సాస్లో జరిగిన కాల్పుల్లో తెలుగు వ్యక్తి శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇతర దేశస్థులపై జరుగుతున్న దాడులపై బఫెట్ మాట్లాడారు. అమెరికాకు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి వలసలు రావడంతో నష్టం ఏం జరగలేదని వ్యాఖ్యానించారు.

ఇతర దేశాలు రావడం వల్ల మరింత మేలు జరుగుతోందని, తన కంపెనీ బెర్క్ షైర్ హాత్వే వాటాదారులకు రాసిన లేఖలో వెల్లడించారు.
అమెరికన్ల తెలివితో పాటు మార్కెట్ విధానం, కష్టించి పని చేసే వలస ప్రజలు, పటిష్టమైన న్యాయవ్యవస్థ... తదితర అంశాలతో అమెరికన్ స్వాతంత్య్రయోధులు, ప్రజాస్వామ్య నిర్మాతలు ఆశించిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి సాధించామన్నారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications