కేసీఆర్ని చూసి చేయండి, కాపీ కొట్టొద్దు: బాబుకు సుమన్ కౌంటర్
హైదరాబాద్: పరిశ్రమల శాఖ వెబ్ సైట్ను కాపీ చేసిన ఘటనలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. తాము కాపీ కొట్టలేదని ఏపీ చెబుతుండగా, కాపీ కొట్టారని తెలంగాణ చెబుతోంది. తాజాగా, తెరాస ఎంపీ బాల్క సుమన్ ఈ ఘటన పైన స్పందించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆన్లైన్ అప్లికేషన్లు కాపీ కొట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ చర్య దుర్మార్గమన్నారు. తమ ఆన్లైన్ అప్లికేషన్లను కాపీ కొట్టకపోతే దానికి సంబంధించిన విచారణకు సహకరించొద్దని ప్రభుత్వ నేతలు అధికారులను ఎందుకు ఆదేశించారని మండిపడ్డారు.

ఈ అంశంపై ఏపీ ఇచ్చిన సమాచారాన్ని కేంద్రం పరిశీలించాలని సుమన్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ నేతలు ఈ అంశంపై విచారణకు సహకరిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలను ఏపీ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవచ్చు కానీ కాఫీ కొట్టే హక్కు లేదన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును కొందరు నేతలు రాద్ధాంతం చేస్తున్నారని, అటువంటి చర్యలను ఆపేయాలన్నారు.
-
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications