Yellandu: ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థి కొరం కనకయ్య విజయం..
తెలంగాణలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ముఖ్యం ఖమ్మం జిల్లా కాంగ్రెసు జూలు విదిల్చింది. ఇల్లందు నుంచి కొరం కనకయ్య విజయం సాధించారు. కొరం కనకయ్య బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ నాయక్ పై 18 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఖమ్మంలో 10 స్థానాలకు గాను 2 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఒక చోట సీపీఐ ఆధిక్యంలో ఉంది. అశ్వారావు పేటలో ఆదినారాణ గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వర రావుపై 23, 358 ఓట్ల తేడాతో ఆదినారాయణ విజయం సాధించారు.

More From
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications