కలకలం: భువనగిరిలో విజయశాంతి మేనేజర్ కిడ్నాప్..
భువనగిరి: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి మేనేజర్ సైదాచారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కొంతకాలంగా ఆయన ఓ వివాదంలో ఇరుక్కున్నారని, దాని కారణంగానే కిడ్నాప్ జరిగి ఉంటుందని చెబుతున్నారు. రూ.50లక్షలు ఇస్తేనే సైదాచారిని విడిచిపెడుతామని దుండగులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే గతంలో సైదాచారి ఓ మహిళ వద్ద అప్పు తీసుకున్నారని, ఆ మొత్తం తిరిగి చెల్లించకపోవడంతోనే ఈ కిడ్నాప్ చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. సైదాచారి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 8మంది దుండగులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications