హైదరాబాద్కు బీజేపీ నేతల హత్య కుట్ర నిందితుడు, భారత్ పంపిన సౌదీ
సౌదీ అరేబియాలోని రియాద్లో ఐసిస్ ఉగ్రవాద సానుభూతిపరుడిని అరెస్టు చేసారు. అతనిని హైదరాబాద్ తరలించారు. అతని పేరు సయ్యద్ జకీర్ రహీమ్.
హైదరాబాద్: సౌదీ అరేబియాలోని రియాద్లో ఐసిస్ ఉగ్రవాద సానుభూతిపరుడిని అరెస్టు చేసారు. అతనిని హైదరాబాద్ తరలించారు. అతని పేరు సయ్యద్ జకీర్ రహీమ్. ఇతను పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీకి బంధువు.
భారత్ తరలించిన సయ్యద్ జకీర్ రహీమ్ దక్షిణ భారత దేశంలో పలువురు బీజేపీ నాయకుల హత్యకు కుట్ర పన్నిన కేసులో కీలక నిందితుడు. ఇతను హైదరాబాదులో ఉంటున్నాడు. అతనిని ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ తరలించారు.

తొలుత ఇతను మే 2016లో సౌదీ అరేబియాలో అరెస్టయ్యాడు. ఆ తర్వాత డాక్యుమెంట్లు సమర్పించిన అనంతరం సౌదీ ప్రభుత్వం అతనిని భారత్ పంపించింది. బీజేపీ నేతల హత్యలో ఫర్హతుల్లా ఘోరీకి ప్రథమ నిందితుడు.
2013లో బెంగళూరు పోలీసులు బీజేపీ నేతల హత్యకు సంబంధించిన కేసు కుట్రను చేధించారు. వీరు హైదరాబాద్, నాందెడ్లలో కుట్ర పన్నినట్లుగా విచారణలో తేలింది. ఇప్పుడు ఆ నిందితుడిని హైదరాబాద్ తరలించారు. ఇతను గతంలో లష్కరే తోయిబా కోసం పని చేశాడు.
-
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications