కేసీఆర్పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీపీఐ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ని కలిసిన సురవరం సుధాకర్ రెడ్డి, నారాయణ, కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పిన అంశాలని వివరించారు.
ఎన్నికలు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని సీఎం ఎలా ప్రకటన చేస్తారని ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరగా.. సీఈసీ సానుకూలంగా స్పందించిందని సీపీఐ నేతలు తెలిపారు.

గొల్కోండ పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు
తెలంగాణ అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్పై గోల్కొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రజలు ఐదేళ్లు పరిపాలనసాగించాలని అధికారం ఇస్తే ఆయన 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆప్ కార్వాన్ నేత ఇర్ఫాన్ ఖాద్రి పీఎస్లో ఫిర్యాదు చేశారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications