తాగి రోడ్డెక్కింది.. పోలీసులు ఆపినందుకు.. నానా రచ్చ చేసింది..
వీకెండ్ నేపథ్యంలో.. శుక్రవారం నాడు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ఓ యువతిని కారు ఆపాల్సిందిగా కోరగా.. వారిపైనే రంకెలు వేసింది.
హైదరాబాద్ : పీకలదాకా తాగి కారుతో రోడ్డెక్కిన యువతి నానా రచ్చ చేసింది. డ్రంక్ డ్రైవ్ టెస్టు కోసం పోలీసులు ఆమె కారును ఆపగా.. వారి పైకే తిరగబడింది. స్నేహితులతో కలిసి పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది. శాంపిల్ ఇచ్చేందుకు నిరాకరించడమే గాక, తనను ఎలా ఆపుతారంటూ రెచ్చిపోయింది.

వీకెండ్ నేపథ్యంలో.. శుక్రవారం నాడు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఈ అనుభవం ఎదురైంది. కారులో వేగంగా దూసుకెళుతున్న యువతిని ఆపి శాంపిల్ ఇవ్వాల్సిందిగా కోరగా.. అందుకు నిరాకరించడమే గాక పోలీసులపై దుర్భాషలాడినందుకు ఆమెపై కేసు నమోదు చేశారు. కాగా, శుక్రవారం నాడు ఒక్కరోజే 149మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు కేసులు నమోదు చేశారు. వాహనాలను సైతం సీజ్ చేశారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications