ఖాజీపేట జంక్షన్ మీదగా నడిచే పలు రైళ్లు ఆలస్యం, మరికొన్ని రద్దు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా కాజీపేట జంక్షన్ మీదగా నడిచే పలు రైళ్లు ఆలస్యంగా, మరికొన్ని రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా కాజీపేట జంక్షన్ నుండి ఇఠార్సీ రైల్వేస్టేషన్ సమీపంలో ఆర్ఆర్ఐ క్యాబిన్లో జరిగిన ప్రమాదంతో సిగ్నల్ వ్యవస్థకు సాంకేతిక లోపం తలెత్తడంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దుచేసింది.
దీంతో కాజీపేట జంక్షన్ మీదగా వెళ్లే న్యూఢిల్లీ-హైదరాబాద్ మధ్య నడిచే ఏపీ ఎక్స్ప్రెస్ రెండు గంటలు, విశాఖపట్నం-లోకమాన్యతిలక్ టెర్మినల్ స్టేషన్ల మధ్య నడిచే ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రెండున్నర గంటలు ఆలస్యంగా నడిచినట్లు తెలిపారు.
వీటితో పాటు భాగ్యనగర్, కృష్ణా, కోణార్క్, హౌరా తదితర రైళ్లు కొద్దిపాటి ఆలస్యంతో నడిచినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

రద్దైన రైళ్లు:
హాజరత్ నిజాముద్దీన్-కోయంబత్తూర్ (కొంగో ఎక్స్ప్రెస్)
పాట్నా-సికింద్రాబాద్ (పాట్నా ఎక్స్ప్రెస్)
యశ్వంతపూర్-లక్నో (జదల్పూర్ ఎక్స్ప్రెస్)
భవనేశ్వర్-ముంబై (కోణార్క్ ఎక్స్ప్రెస్)
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications