ఎన్నికల ఖర్చు అకౌంట్లోనే చూపాలి: ఈసీ స్పష్టీకరణ
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల వేళ అభ్యర్థులకు ఎన్నికల సంఘం కొన్ని కీలక సూచనలు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే ముందురోజు తన పేరుతో బ్యాంకు ఖాతాను తెరువాలని పేర్కొంది. అలాగే ఎన్నికల సమయంలో చేసే ఖర్చు మొత్తం బ్యాంకు ఖాతా ద్వారానే చేయాలని సూచించింది.
ఫొటో జతచేయడం మరవొద్దు ..
నామినేషన్ దాఖలు చేసే సమయంలో అభ్యర్థి కొత్త ఫొటోను జతచేయాలని ఈసీ స్పష్టంచేసింది. ఆ ఫోటో మూడునెలల్లోపే తీసిందై ఉండాలని పేర్కొంది. నామినేషన్తోపాటు విధిగా అఫిడవిట్ పొందుపర్చాలని పేర్కొన్నది.

జనరల్ రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ 12,500 వేలు
నామినేషన్తోపాటు అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ రూ.25 వేల నగదు లేదా చలానా రూపేణా సమర్పించాలని కోరింది. ఒకవేళ అభ్యర్థి ఎస్పీ, ఎస్టీ వర్గానికి చెందినవారైతే 12 వేల 500 డిపాజిట్ చేయాలని సూచించింది. అయితే దాంతో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్ విధిగా చూపించాలని షరతు విధించింది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications