ఎన్నికల ఖర్చు అకౌంట్లోనే చూపాలి: ఈసీ స్పష్టీకరణ
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల వేళ అభ్యర్థులకు ఎన్నికల సంఘం కొన్ని కీలక సూచనలు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే ముందురోజు తన పేరుతో బ్యాంకు ఖాతాను తెరువాలని పేర్కొంది. అలాగే ఎన్నికల సమయంలో చేసే ఖర్చు మొత్తం బ్యాంకు ఖాతా ద్వారానే చేయాలని సూచించింది.
ఫొటో జతచేయడం మరవొద్దు ..
నామినేషన్ దాఖలు చేసే సమయంలో అభ్యర్థి కొత్త ఫొటోను జతచేయాలని ఈసీ స్పష్టంచేసింది. ఆ ఫోటో మూడునెలల్లోపే తీసిందై ఉండాలని పేర్కొంది. నామినేషన్తోపాటు విధిగా అఫిడవిట్ పొందుపర్చాలని పేర్కొన్నది.

జనరల్ రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ 12,500 వేలు
నామినేషన్తోపాటు అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ రూ.25 వేల నగదు లేదా చలానా రూపేణా సమర్పించాలని కోరింది. ఒకవేళ అభ్యర్థి ఎస్పీ, ఎస్టీ వర్గానికి చెందినవారైతే 12 వేల 500 డిపాజిట్ చేయాలని సూచించింది. అయితే దాంతో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్ విధిగా చూపించాలని షరతు విధించింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications