ఇద్దరు పిల్లల్ని కిరాతకంగా చంపిన తండ్రి.. కారణం ఏంటంటే ?
మానవ సంబంధాలు నానాటికీ మంట గలిసి పోతున్నాయి అనే అనుమానం ప్రస్తుతం రేకెత్తుతుంది. క్షణికావేశంలోమనుషులు మృగం లాగా మారిపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. కంటికి రెప్పలా బిడ్డలను కాపాడాల్సిన తండ్రి కాలయముడు లాగా మారిపోతున్న ఘటనలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
క్షణికావేశంతో తండ్రులు తమ పిల్లలను చంపిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుటుంబ కలహాలు, డబ్బు సమస్యలు, మానసిక ఒత్తిడుల వల్ల కొంతమంది తండ్రులు కిరాతకంగా మారుతున్నారు. ఈ తరహా ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

కొండాపూర్ మండలం మల్కపూర్లో సుభాష్.. తన భార్య, పిల్లలు మారిన్(13), ఆరాధ్య(10) తో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన సుభాష్ దారుణానికి ఒడిగట్టాడు.
ఇద్దరు పిల్లలను ఉరివేసి చంపి తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య కోసం చిన్నారులను చంపడం ఏంటని స్థానికులు, వారి బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications