గజల్ శ్రీనివాస్ కేసు: ఏ2 పార్వతి ఎక్కడ అని ప్రశ్నించిన కోర్టు
హైదరాబాద్: గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో ఏ2 నిందితురాలు పార్వతిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని పంజుగుట్ట పోలీసులను నాంపల్లి కోర్టు ప్రశ్నించింది. గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన మంగళవారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది.
Recommended Video

గజల్ శ్రీనివాస్ ఏమయ్యాడు ?
గజల్ కేసులో ఇంకా చాలామందిని విచారించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కాబట్టి గజల్ శ్రీనివాస్కు బెయిల్ ఇవ్వవద్దని కోర్టుకు విన్నవించారు. ఈ మేరకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఏ2 నిందితురాలుగా ఉన్న పార్వతిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని పంజాగుట్ట పోలీసులను ప్రశ్నించింది. ఆమె పరారీలో ఉందని వారు చెప్పారు. మరోవైపు, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏ2 నిందితురాలు పార్వతి ముందస్తు బెయిల్ పిటషన్ దాఖలు చేశారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications