టిఆర్ఎస్లోకి కోమటిరెడ్డి సోదరులు: గుత్తా షాకింగ్ కామెంట్స్
కోమటిరెడ్డి సోదరులపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి సోదరులు మతిస్థిమితం లేకుండా మాల్లాడుతున్నారని సుఖేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
నల్గొండ: కోమటిరెడ్డి సోదరులపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి సోదరులు మతిస్థిమితం లేకుండా మాల్లాడుతున్నారని సుఖేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
గురువారం ఆయన నల్గొండలో విలేకరులతో మాట్లాడారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ను తిడుతూ మరోవైపు టీఆర్ఎస్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీ గురించి మాట్లాడే నైతిక హక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేదన్నారు.

గురువారం నాడు ఉదయం నల్గొండలో మటన్ మార్కెట్ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. ఈ కార్యక్రమానికి ఎంపీ సుఖేందర్రెడ్డిని ఆహ్వనించలేదంటూ టిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకొంది.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications