అర్ధరాత్రి ఆర్థనాదాలు: అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం(పిక్చర్స్)
హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏవీ1 ఎయిర్కూలర్ దుకాణంలో షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దుకాణంలోని ఏడుగురు సజీవదహనమయ్యారు.

మంటలను అదుపుచేసిన 6 ఫైరింజన్లు
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీవ్రంగా ప్రయత్నించారు. దీనికోసం ఆరు అగ్నిమాపక యంత్రాలను వినియోగించారు.

మృతులంతా బీహార్ వాసులు
మృతులంతా బీహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరిలో సద్దాం, అయూబ్, ఇర్ఫాన్, షారూక్లను పోలీసులు గుర్తించారు. రాత్రి ప్రమాదం సంభవించిన వెంటనే యజమానికి కార్మికులు ఫోన్ చేసినప్పటికీ యజమాని స్పందించకపోవడంతో కార్మికులు తమ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

యజమాని నిర్లక్ష్యం వల్లే..
కార్మికులున్న గోదాంకు బయటి నుంచి యజమాని తాళం వేయడం వల్లే కార్మికులు ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. ప్రమాద సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన దుకాణ యజమాని ప్రమోద్కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎక్స్ గ్రేషియా
జీహెచ్ఎంసీ కమిషనర్.. మృతులకు ఒక్కొక్కరి కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు రూ.25వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications