ఆఫ్రికా స్త్రీ హత్య: కూతురు భవిష్యత్తుపై సస్పెన్స్, రూపేష్ కస్టడీకి పిటిషన్
హైదరాబాద్: భర్త చేతిలో హత్యకు గురైన సింథియా కుమార్తె సానియాను ఎవరికి అప్పగించాలనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగో దేశం నుంచి వచ్చిన రాయబారి, న్యాయవాదులు చిన్నారిని తమకు అప్పగించాలని కోర్టుకు విన్నవించారు.
సానియా తండ్రి తరఫు బంధువులు కూడా చిన్నారిని తమకే అప్పగించాలంటున్నారు. ఇరువురి వాదనలు విన్న రాజేంద్రననగర్ ఉప్పర్పల్లి కోర్టు న్యాయమూర్తి... ముందు ఫ్యామిలీ కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. చిన్నారిని ఎల్బీ నగర్ ప్యామిలీ కోర్టులో హాజరుపర్చి, ఆ ఆదేశాల మేరకు నడుచుకోవాలన్నారు.

దీంతో పోలీసులు సానియాను శిశుసంరక్షణ కేంద్రం నుంచి ఎల్బీనగర్ ఫ్యామిలీ కోర్టుకు తరలించారు. భార్యను హత్యచేసిన రూపేష్ కుమార్ను మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మాదాపూర్ సీసీఎస్ పోలీసులు ఉప్పర్ పల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కాగా, తల్లి హత్య అనంతరం సానియా నాయనమ్మ లీలావతి వద్ద ఉండగా, ఇప్పుడు రెస్క్యూ హోంకు తరలించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications