నవంబర్ 15న లేదా 20న మెట్రో రైల్ ప్రారంభం, మోడీని పిలిచాం: కెటిఆర్
హైదరాబాదులోని ఒలిఫెంటో స్టీల్ బ్రిడ్జ్, మెట్రో రైల్ స్టేషన్లను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం సందర్శించారు. పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్: హైదరాబాదులోని ఒలిఫెంటో స్టీల్ బ్రిడ్జ్, మెట్రో రైల్ స్టేషన్లను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం సందర్శించారు. పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ 2012 లో ప్రారంభమైందన్నారు. హైదరాబాద్ మహానగరంలో మెట్రో ప్రాజెక్టు చాలా సంక్లిష్టమైనదని చెప్పారు.

తొలి దశ మెట్రో రైలును నాగోల్ - మియాపూర్ వరకు 29 కి.మీ. మేర ప్రారంభించనున్నట్లు తెలిపారు. మెట్రోరైలును ప్రారంభించాలని ప్రధాని మోడీని కోరినట్లు చెప్పారు.
నవంబర్ 15 లేదా 20వ తేదీన మెట్రోరైల్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మెట్రో స్టేషన్లోకి వెళ్లేందుకు నాలుగు మార్గాలు ఉంటాయని, మెట్రో స్టేషన్ దగ్గర ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
పాతపస్తీలో కూడా మెట్రో పనులు జరుగుతాయని తెలిపారు. ఈ విషయమై మజ్లిస్ అధినేత ఓవైసీతో మాట్లాడుతామని చెప్పారు. మెట్రోలో ప్రయాణీకులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు.
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications