తక్కువ ధరకు బియ్యం ఇస్తానని వివాహితపై అత్యాచారం
నాణ్యమైన బియ్యం ఇస్తామని ఆశచూపి ఓ వివాహితపై బియ్యం దుకాణం యజమాని అత్యారాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటన సనత్ నగర్ లో చోటుచేసుకొంది.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: నాణ్యమైన బియ్యం ఇస్తామని ఆశచూపి ఓ వివాహితపై బియ్యం దుకాణం యజమాని అత్యారాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటన సనత్ నగర్ లో చోటుచేసుకొంది.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
45 ఏళ్ళ ఓ వివాహిత బియ్యం కొనుగోలు చేసేందుకుగాను సనత్ నగర్ లో ఆశోక్ అనే వ్యక్తి దుకాణానికి వెళ్ళింది,.అయితే దుకాణంలో ఉన్న బియ్యం కంటే తన ఇంటివద్ద నాణ్యమైన బియ్యం ఉన్నాయని బాధితురాలిని ఆశోక్ నమ్మించాడు.

వివాహితను ఆయన తన ఇంటికి తీసుకెళ్ళాడు. వివాహిత బియ్యం నాణ్యతను పరిశీలిస్తుండగా ఆశోక్ అతనికి సహయకుడిగా ఉన్న వ్యక్తి సహయంతో అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే ఈ ఘటన ఆదివారం నాడు చోటుచేసుకొంది.అయితే బాధితురాలు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును ఆధారంగా చేసుకొని పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఆశోక్ కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications