రికార్డు చేయాలి: ఉద్యమ డైరీ ఆవిష్కరణలో కోదండరామ్
హైదరాబాద్: ఉద్యమం సందర్భంగా చోటు చేసుకుని అనేక సంఘటనలను రికార్డు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. సకల జనులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఉద్యమ డైరీ పుస్తకం ఉద్యమ చరిత్రను తెలుసుకోవడానికి పనికి వస్తుందని చెప్పారు.
పిట్టల రవిందర్ రచించిన ‘తెలంగాణ ఉద్యమ డైరీ' పుస్తకావిష్కరణ జరిగింది. శనివారం హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు.

చరిత్రను సృష్టించిందే తెలంగాణ వాళ్లు అని అన్నారు. మన చరిత్రను మనమే రాసుకునే అవకాశం వచ్చిందని ఘంటా చక్రపాణి అన్నారు. తెలంగాణ ఉద్యమానికున్న ప్రామాణికత ఉద్యమ డైరీలో తెలుస్తుందన్నారు. ఉద్యమంలో ఉద్యోగులు నిర్వహించిన పాత్రను రవీందర్ వివరించారని చెప్పారు.
తెలంగాణ చరిత్రకు ప్రామాణికత ఎక్కడా అని అడుగుతున్నారని, కానీ చరిత్రకు ప్రామాణికత అవసరంలేదని వివరించారు. ఉద్యమంలో పాల్గొన్న వారే ఇవాళ తెలంగాణ చరిత్రను రాస్తున్నారని వివరించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications