ప్రగతి భవన్ ఎదుట కలకలం.. పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
హైదరాబాద్లోని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు అతన్ని అడ్డుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని మలక్పేట్కు చెందిన మహమ్మద్ నసీరుద్దీన్గా గుర్తించారు. స్థానికంగా చెప్పుల దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా రెండు నెలల నుంచి షాపు మూతపడటంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియక సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు పెట్రోల్తో వచ్చి ఆత్మహత్యకు యత్నించాడు.

Recommended Video
కోడెల ఆత్మహత్య పై బసవతారకం ఆసుపత్రి నుండి స్పెషల్ రిపోర్ట్
ఒంటిపై అతను పెట్రోల్ పోసుకుంటుండగా.. అక్కడే ఉన్న పోలీసులు అప్రత్తమై అడ్డుకున్నారు. అనంతరం అతన్ని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More From
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications