భువనగిరి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం: ఎగిసిన మంటలు, భారీ ఆస్తి నష్టం
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణ శివారులోని పారిశ్రామికవాడలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పారిశ్రామికవాడలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పే వేశాయి. చుట్టుపక్కల ఇతర పరిశ్రమలకు ఈ మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

సాయికృష్ణ కంపెనీలో రాత్రి ఏడుగంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాట్ సర్క్యూట్తోనే అగ్ని ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్దారించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అగ్ని ప్రమాదంతో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు కంపెనీ యజమాని తెలిపారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications