వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకర్లతో ఈటెల సర్వే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మన దేశంలో నగదు లావాదేవీలే ఎక్కువగా జరుగుతాయని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం గన్‌ ఫౌండ్రిలో జరిగింది. ఎస్‌బీహెచ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఈటలతోపాటు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో యాసంగి పంటరుణాలు, పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాలపై భేటీలో సమీక్షించారు.

English summary
Minister Etela Rajender review with bankers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X