ప్రతిపక్షాలకు కూల్గా మంత్రి జవాబు
ప్రతిపక్షాలకు కూల్గా మంత్రి జవాబు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య సమస్యలు, ఆస్పత్రులలో సౌకర్యాలపై ప్రతిపక్షాలు దాడికి దిగాయి. మంత్రి లక్ష్మారెడ్డిని పలు ప్రశ్నలతో ఇరుకున పెట్టాలనకున్న సభ్యులకు మంత్రి కూల్ గా.. సమాధానం చెప్పారు. నిమ్స్ ఆస్పత్రిలో సౌకర్యాలు సరిగాలేవని, ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, వైద్యరంగంలో అవినీతి జరిగితే ప్రజలు ఇబ్బందులకు గురవుతారిని కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
More From
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!












Click it and Unblock the Notifications